
శివుడిని పూజిస్తూ సూర్యభగవానుడు కాశీ క్షేత్రంలోనే ఉండిపోయినప్పుడు, ఆయన మయూఖాలు (కిరణాలు) మాత్రమే లోకంలో వెలుగులు విరజిమ్మాయట. అందువలన పరమశివుడు ఆయనకి ఆ వరాన్ని ఇచ్చాడట. మయూఖాదిత్యుడిని దర్శించుకున్నవారిని దారిద్య్రం దరిచేరదని సెలవిచ్చాడు. చైత్ర శుద్ధ తదియనాడు తననీ .. మంగళగౌరీ దేవిని ఆరాధించినవారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పాడట. అందువలన కాశీ క్షేత్రానికి వెళ్లినవారు, మయూఖాదిత్యుడిని దర్శించుకోవడం మరిచిపోవద్దు.
1 వ్యాఖ్య
real casino slots slots online slots free http://onlinecasinouse.com/#