ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి.
సాధారణంగా అమ్మాయిల వివాహం విషయంలో అనుకోకుండా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మంచి సంబంధాలు రాకపోవడం .. మంచి సంబంధం అనుకున్నది తప్పిపోవడం .. అంతా మాట్లాడుకున్నాక చివరి నిమిషంలో ఏదో ఒక కారణంగా సంబంధాలు
శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. లోక కల్యాణం కోసం
‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. చాలా మంది తెలియక ఎలా
సాధారణంగా ఏదైనా ఒక ముఖ్యమైన కార్యాన్ని ఆరంభించాలని అనుకున్నప్పుడు, మంచిరోజు … మంచి ముహూర్తం చూస్తుంటారు. ఆ ముహూర్త కాలంలో ఆయా కార్యాలను ఆరంభించడం వలన , ఎలాంటి ఆటంకాలు లేకుండా అవి విజయవంతంగా
లోక కల్యాణం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అవతరణ జరిగింది. తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను గడగడలాడిస్తూ వుండగా, దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గర తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దాంతో పరమేశ్వరుడి తేజంశ
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు … సత్యధర్మాలను రెండుకళ్లుగా చేసుకుని ఆయన తన పరిపాలన కొనసాగించాడు. ఆయన కాలంలో ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సిరిసంపదలతో .. సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించారు. అందువలన ఇప్పటికీ ఎవరి
అక్షయ తృతీయ’ అనగానే అందరూ బంగారం కొనడానికి బయలుదేరుతుంటారు. బంగారానికీ … అక్షయ తృతీయకి గల సంబంధమేమిటో తెలియకపోయినా, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తుంటారు. ‘వైశాఖ శుద్ధ తదియ’ రోజునే అక్షయ
ఎవరు ఎంత పుణ్యాన్ని మూటగట్టుకున్నారో … ఎంత పాపాన్ని వెనకేసుకున్నారో ఎవరికీ ప్రత్యక్షంగా తెలియదు. నడుస్తున్న కాలం … గడుస్తున్న రోజులే వీటి శాతాన్ని సూచిస్తూ వుంటాయి. పాపపుణ్యాలనేవి తెలిసిచేసినా … తెలియకచేసినా దేని
శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా ‘నిచుళాపురి’ దర్శనమిస్తుంది. ‘తిరుచ్చి’ సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ మనవాళ